పునీత్ రాజ్ కుమార్ ఆఖరి సినిమా ‘జేమ్స్ ‘ టీజర్ వచ్చేసింది

చేతన్ కుమార్ దర్శకత్వం లో కిషోర్ ప్రొడక్షన్స్ పతాకంపై కిషోర్ పత్తికొండ నిర్మిస్తున్నారు కనడ దివంగత స్టార్ హీరో, పవర్ స్టార్ పునేత రాజ్ కుమార్ హీరోగా ఆఖరి చిత్రం జేమ్స్ .అన్ని బాషల్లో టీజర్ ను విడుదల చేశారు చిత్ర బృందం.కన్నడ లో మాత్రమే కాకుండా, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా విడుదల అయిన కొద్ది సేపటికే టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది .ఇప్పటికే యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ ను సాధిస్తోంది. ఇక సోషల్ మీడియాలో పునీత్ ఫ్యాన్స్ ఒక ఊపు అయ్యేటట్టు ట్రెండ్ చేస్తున్నారు టీజర్ మొత్తం పవర్ ఫుల్ డైలాగ్స్ తో , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పునీత్ చెప్పే డైలాగ్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రాన్ని మార్చ్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Leave a Reply

*