ట్రైలర్ రిలీజ్ కాకుండానే రికార్డు క్రియేటివ్ చేసిన భీమ్లా నాయక్ !

సితార ఎంటర్టైన్మెంట్ లో సాగర్ చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్” ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తుంది .అయితే ఈ సినిమాకి సంభందించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది .

భీమ్లా నాయక్ పై ఎంతలా హైప్ క్రియేటివ్ అయిందంటే తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో ఇప్పటికే రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ అయిపోయాయంట .ఎంతలా అంటే ఇంకా ట్రైలర్ రిలీజ్ కాకుండానే ప్రీ బుకింగ్ అయ్యాయి .ఇప్పుడు ఇది కూడా ఒక రికార్డె.ఇక సినిమా రిలీజ్ అయితే ఇంకెన్ని రికార్డ్స్ క్రియేటివ్ చేస్తాడో మా హీరో అని పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు .స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ పర్యవేక్షణలో సూర్య దేవర నాగ వంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .https://youtu.be/LKSC9OXPFrY