వరుస మూడు సినిమాలు హిట్టు.. ఈ సినిమా ఫట్..?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా రిపబ్లిక్. ఈ సినిమాకి డైరెక్టర్ దేవాకట్ట నిర్వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటించింది. ఇందులో ముఖ్యమైన పాత్రలో రమ్యకృష్ణ జగపతిబాబు నటించారు. ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో నడిచింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-2.12 కోట్లు.
2). సీడెడ్-1.21 కోట్లు.
3). ఈస్ట్-49 లక్షలు.
4). వెస్ట్-45 లక్షలు
5). ఉత్తరాంధ్ర-85 లక్షలు
6). గుంటూరు-51 లక్షలు
7). కృష్ణ-46లక్షలు
8). నెల్లూరు-32 లక్షలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని..6.41 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 7.19 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..13.5 కోట్ల రూపాయలు జరగగా ఈ సినిమా ముగిసే సమయానికి 7.19 కోట్ల రూపాయలు రాబట్టింది. దీంతో బయ్యర్లకు ఆరు కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చింది.