పూరి జగన్నాథ్ కోసం..అలాంటి వీడియోను పోస్ట్ చేసిన ఛార్మి..?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ముంబైలో లైగర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ముంబై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పూరి జగన్నాథ్ వాహనం ఆగగా, ఒక అభిమాని పూరిజగన్నాథ్ దగ్గరకు వచ్చి షాక్ ఇచ్చాడు. తను తెలుగు వాడిని టీఎస్ వాహనం చూసి మన తెలుగు వాళ్ళు అని అనుకున్నాను కాకపోతే పూరి జగన్నాథ్ ను చూడడం చాలా సంతోషంగా ఉందంటు వ్యక్తం చేశారు.

పూరి జగన్నాథ్ కి తను పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చారు.అతని పేరు ఏంటి అని పూరి అడగగా.. ప్రమోద్ అంటూ చెప్పుకొచ్చారు.తన దగ్గర మొబైల్ లేకపోవడంతో సెల్ఫీ తీసుకోవటం కుదరలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఈ సంభాషణ అంతా ఎటు చార్మి తన మొబైల్ లో రికార్డ్ చేయడం జరిగింది.

ఇక ఆ అభిమాని కోసం వీడియోను షేర్ చేస్తానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే సమ్మర్ లో పూరి జగన్నాథ్ సినిమా విడుదల అవుతుందని ఛార్మి చెప్పగా.. ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను అని తెలిపాడు ఆ వ్యక్తి. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

https://www.instagram.com/reel/CVb-hWaKvGh/?utm_source=ig_web_copy_link