K.G.F. డైరెక్టర్ తో చరణ్ మూవీ పిక్స్..?

టాలీవుడ్ లో మెగా స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిన విషయమే. ఇక ఇమేజ్కు తగ్గట్టుగానే భారీ అంచనాలతో భారీ సినిమా ప్రాజెక్టులను ఎంచుకున్నాడు. ఇక తాజాగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లతో ఎన్టీఆర్ సినిమా ఓకే చేసుకోగా.. తాజాగా రామ్ చరణ్ కూడా ఒకేసారి మూడు సినిమాలను ఓకే చేశాడు.

అందులో ఒకటైన నా శంకర్ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకి వెళ్ళింది. ఇదే ఈ సినిమా తర్వాత రామ్చరణ్ రెండు చిత్రాలను దసరా సందర్భంగా తెలియజేశారు. ఇన్ని రోజుల నుంచి ప్రసారమవుతున్న జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని ఎన్టీఆరే స్వయంగా నిర్మించబోతున్నారు. ఇక ఈ విషయాలను ఉదయం తెలియజేయగా.

శాంతి చరణ్ తర్వాత సినిమా కబురు కూడా బయటికి వచ్చేసింది. తన 17 వ సినిమాలో చరణ్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ మిగతా చేయబోతుండటం విశేషం. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రాలేదు. ఈ సినిమా దిశగా ఒక హింట్ ఇచ్చారు. చిరంజీవి చరణ్ ల తో కలిసి ఫోటోని ప్రశాంత్ సోషల్ మీడియాలో తెలియజేయడం వల్ల కచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నారు.