జగన్ బాటలో నడవనున్న తమిళ సీఎం..?

ఏపీ ప్రభుత్వం ఇన్నో విభిన్నమైన.. పద్ధతులను ప్రవేశపెడుతూ వస్తోంది.అలా ప్రస్తుతం సినిమా థియేటర్లపై.. కూడా ఒక పోర్టల్ ను ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం.ఈ విషయం పై టాలీవుడ్ పరిశ్రమ ఎటువంటి స్పందన ఇవ్వలేదు.కానీ మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో.. వైయస్ జగన్ ను కలుస్తున్నట్లు సమాచారం వస్తోంది.

కానీ ఈ విషయంపై తమిళనాడు సీఎం M.K. స్టాలిన్ మాత్రం ఈ విషయాన్ని స్వాగతించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ మరియు మల్టీప్లెక్స్ లో సినిమా థియేటర్లు టికెట్ విక్రయాలను ట్రాక్ చేయడానికి ఒక పోర్టల్ ను ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం.అయితే ఈ పోర్టల్ ను తమిళనాడు రాష్ట్రం కూడా అమలులో చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్లోని థియేటర్ల కోసం ఆన్లైన్ బుకింగ్ సిస్టం ను అమలు చేసినందుకు వైయస్ జగన్ కు హ్యాట్సాఫ్ అని తెలియజేశారు.మేము కూడా తమిళనాడులో ఇలాంటి పద్ధతిని అమలు చేయాలనుకుంటున్నాము ఇదే జరగడంతో ఎంతో సంతోషంగా ఉంటుంది అన్నట్లుగా తెలియజేశాడు.ఇక ఈ విషయాన్ని హీరో విశాల్ తన ట్విట్టర్ ద్వారా కూడా తనకు కూడా ఈ పని చేయడం చాలా ఇష్టం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలియజేశాడు. అయితే ఈ విషయంపై హలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.