ఆ హీరోయిన్ కి నాలుగు కోట్ల బంగ్లా ఇచ్చిన డైరెక్టర్.. ఎవరో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలకు, అలాగే హీరోయిన్లకు మధ్య సంబంధం ఉంది అంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి.ఈ విధంగా దర్శకుడిగా మంచి పేరు ఉన్న పూరి జగన్నాథ్ హీరోయిన్ ప్రేమలో పడి ఆర్థికంగా చాలా నష్టపోయారని వార్తలు వినిపించాయి. అప్పట్లో పూరిజగన్నాథ్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఫోకస్ చేయడంతో బాలీవుడ్ హీరోయిన్ అయినా ఆశాశైని తో పూరి జగన్నాథ్ ఎంతో సన్నిహితంగా ఉండేవారట. అలా ఆ హీరోయిన్ పై మోజు పడి కోట్లు విలువ చేసే ఫ్లాట్ కొనుగోలు కూడా చేశారట.

 

ఆ హీరోయిన్ ఆ ప్లాట్ ను తీసుకున్న తర్వాత మొహం చాటేయడంతో పూరి జగన్నాథ్ ఆర్థికంగా చాలా నష్టపోయారట. తన భర్త హీరోయిన్ వ్యవహారంలో వ్యవహరించిన తీరును పూరి జగన్నాథ్ భార్య ఇప్పటికే జీర్ణించుకోలేక పోతుందట. అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ హీరోయిన్ ఛార్మి తో చనువుగా ఉండటం వివిధ మధ్య ప్రేమాయణం సాగుతుందని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ భార్య తన భర్త మళ్లీ అదే తప్పు చేస్తారేమో అని ఆందోళన చెందుతోందని స్నేహితులు తెలియజేశారు.