హీరోయిన్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రముఖ సింగర్ కొడుకు?

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నా కొడుకు ఎస్ పి చరణ్ సినీ ఇండస్ట్రీలో మొదట్లో పలు సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు.నిర్మాతగా వ్యవహరించినట్లు సమయంలో ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే 2011లో అజిత్ నటించిన మగాంతా సినిమా సెలబ్రేషన్స్ చెన్నైలో జరిగాయి. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు గా అతిథులు అలాగే బాలసుబ్రమణ్యం కొడుకు కూడా హాజరయ్యారు. అతను ఈ వేడుకలో మద్యం సేవించి నటి సోనా తో అసభ్యంగా ప్రవర్తించాడు.

అప్పుడు సోనా చరణ్ నా పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు మీడియా ముందు నాకు క్షమాపణ చెప్పాలి పోలీసులను కోరింది. ఈ విషయం లో బాలసుబ్రహ్మణ్యం ఇన్వాల్ కావాల్సి వచ్చింది. అప్పుడు బాలసుబ్రమణ్యం ఆమెకు పర్సనల్గా క్షమాపణ చెప్పించాడు. సోనా ఆ తరువాత కొన్ని రోజులకు ఇండస్ట్రీకి దూరమైంది. చరణ్ ఆమెతో అలా ప్రవర్తించే సరికి బాలసుబ్రమణ్యం కు ఈ విషయం అప్పట్లో తలనొప్పిగా మారింది. చరణ్ కూడా జరిగిన విషయాలన్నీ మరచిపోయి ప్రస్తుతం గాయకుడిగా స్థిర పడ్డాడు.