S.R.కళ్యాణమండపం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

టాలీవుడ్ లో కరోనా తర్వాత విడుదలైన మొట్టమొదటి చిత్రం థియేటర్ల..S.R. కళ్యాణ మండపం. ఈ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ సినిమాలో హీరోగా కిరణ్ అబ్బవరం, హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటించింది.ఈ సినిమాలో సాయి కుమార్ కీలక పాత్రలో నటించాడు.ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించడంతో అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఆగస్టు 6వ తేదీన ఈ సినిమా విడుదలై మంచి టాక్ తో ముందుకు సాగింది.

ప్రస్తుతం ఈ సినిమా రన్ టైం ముగిసేసరికి ఎంత కలెక్షన్ రాబట్టింది ఇప్పుడు ఒకసారి చూద్దాం.
1). నైజాం-2.79-కోట్లు
2). ఈస్ట్-53-లక్షలు.
3) ఉత్తరాంధ్ర-9 లక్షలు.
4). సీడెడ్-1.67 కోట్లు.
5). కృష్ణ-33 లక్షలు.
6). గుంటూరు-65 లక్షలు.
7). నెల్లూరు-19 లక్షలు.
ఏపీ తెలంగాణ కలిపి-7.44 కోట్ల రూపాయలను రాబట్టింది.

8). ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా-19.లక్షలు.
9). ఓవర్సీస్-40.లక్షలు.

వరల్డ్ వైడ్ గా-8.03 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక ఈ చిత్రం ఒక్క బడ్జెట్ 4.7 కోట్లు కాగా,దాదాపుగా ఈ సినిమాకు 8.03 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో బయ్యర్లకు 3.48 కోట్ల రూపాయలు లాభం