బుల్లితెర అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టీవీ షోలతో బిజీ బిజీగా ఉండే అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలు కూడా చేస్తూ దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే.. నిన్న అనసూయ బర్త్డే. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బర్త్డే వేడుకలు జరుపుకుంది. ఈ బర్త్డే పార్టీలో భర్త, పిల్లలతో రచ్చ రచ్చ చేసింది అనసూయ.
ఇందుకు సంబంధించిన ఫొటోలు అనసూయ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా.. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్గా మారాయి. ఈ ఫొటోలపై అభిమానులు, నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.
https://www.instagram.com/p/CO5fXIaLSEh/?utm_source=ig_web_copy_link