టీడీపీ నేత‌ల ఫైటింగ్‌కు కారణం

ఏపీ అధికార పార్టీ నేత‌ల్లో అవినీతి ఏ రేంజ్‌కి చేరుకుందో చెప్ప‌డానికి గుంటూరు ఘ‌ట‌న ఉదాహ‌ర‌ణగా మారింది. గుంటూరుకు మంత్రి రావెల కిశోర్‌బాబు, జెడ్‌పీ చైర్‌ప‌ర్స‌న్‌ జానీమూన్‌ల మ‌ధ్య వివాదం మీడియా సాక్షిగా ర‌చ్చ‌కెక్కిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి క‌థ‌నంపై రోజుకో వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. జెడ్‌పీ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌విని ఒప్పందంలో భాగంగా పృథ్వీల‌త‌కు అప్ప‌గించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. అయితే, అలా అప్ప‌గించ‌బోన‌ని జానీ మూన్ భీష్మించ‌డంతో వివాదం ర‌చ్చ‌కెక్కింది. ఈ క్ర‌మంలో పృథ్వీల‌త త‌ర‌ఫున […]