జ‌గన్…ఎమ్మెల్యేల గోడు ప‌ట్ట‌దా….!

ఏపీలో త‌న పాల‌న బాగుంద‌ని.. త‌న‌ను మించిన విధంగా పాలించిన నాయ‌కుడు లేర‌ని.. వైసీపీ అధినేత‌.. సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు.. ఇది మంచిదే. నాయ‌కుడిగా.. ఇలా అనుకోక‌పోతే. ఎవ‌రూ స్థిమితంగా.. ఆ సీఎం సీట్లో కూర్చోలేదు. నిద్ర కూడా పోలేరు. గ‌తంలో పాలించిన రోశ‌య్య నుంచి కిర‌ణ్‌కుమార్ రెడ్డి ప్ర‌భుత్వాల వ‌ర‌కు కూడా అంద‌రూ ఇలానే అనుకున్నారు. నాయ‌కులు క‌దా.. ఇలా అనుకుంటేనే వారికి మ‌నశ్శాంతి కూడా. పైగా.. జ‌గ‌న్‌ది ప్రాంతీయ పార్టీ.. అధిష్టానం.. అధినేత‌.. అన్నీ […]