వైసీపీ నాయకులు.. ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఆగ్రహంతో రగలిపోతున్నారు. తప్పొకరిది అయితే.. శిక్ష మాకు పడుతోంది! అని వారు తీవ్రస్తాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇస్తారు? ఎవరికి ఇవ్వరు అనే విషయం ఆసక్తిగా మారింది. గడప గడపకు కార్యక్రమం నిర్వహించి.. ప్రజల్లో ఉండేవారికిమాత్రమే టికెట్లు ఇస్తామని.. సీఎం జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు.. ప్రజల నుంచి మద్దతు ఉన్నవారికే ఇస్తామన్నారు. అయితే.. ఇప్పుడు ఇదే విషయం వైసీపీ […]
Tag: ysrcp mlas
పేపర్ కటింగులు పెరుగుతున్నాయ్.. వైసీపీలో సెన్షేషనల్ న్యూస్…!
రాజకీయాల్లో నేతలు ఎవరికి భయపడినా.. ఎవరికి భయపడకపోయినా.. ఇప్పటికీ.. అంతో ఇంతో ప్రింట్ మీడియాకు భయపడుతున్నారు. పార్టీలు ఏవైనా కూడా ప్రింట్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నాయి. దీనికి కారణం .. సాధారణ చానెళ్లు అయితే.. వార్తలను మార్చుకునేందుకు… వెంటనే సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ప్రింటులో మాత్రం అలా కుదరదు. ఒకవేళ సవరణలు వేసినా.. అప్పటికే ప్రజల్లోకి ప్రచారం వెళ్లిపోతుంది. అందుకే.. నాయకులు అంతో ఇంతో మీడియాకు భయపడుతున్నారు. ఇక, అధికారంలో ఉన్న పార్టీ […]
వైసీపీలో 70 మందికి సెగ… జగన్ మామూలు షాక్ ఇవ్వలేదుగా..!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో సగం మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు లేవా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్ నాయకులు.. ప్రస్తుతం ఈ చర్చ తాడేపల్లి వర్గాల్లో జోరుగా సాగుతోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకురాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు.. ఎమ్మెల్యేలు.. గడప గడపకు తిరుగుతున్నారు. ప్రజలను కలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి అనేక విమర్శలువస్తు న్నాయి. మొదట్లో లైట్ తీసుకున్నారు. అంతేకాదు.. ఇది కేవలం ప్రతిపక్షాల కుట్ర అని […]
వైసీపీలో పక్క చూపులు చూస్తోంది వీళ్లేనా..?
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికలలో ఎలాగైనా జగన్ ను ఓడించాలని .. ఓవైపు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ఈసారి పొత్తుల తోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. దీంతో టిడిపిలో చేరే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మరోవైపు అధికార పార్టీలో లోడింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మంది నేతలు ఎలాంటి పదవులు లేక […]
జగన్ ఆ పనిచేస్తే.. తప్పేంటి…!
ఏపీ సీఎం జగన్ .. ఇప్పటి వరకు దేశంలో ఏముఖ్యమంత్రి చేయని విధంగా.. అనేక మందికి ఉన్నత పద వులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ.. సామాజిక వర్గాలకు చెందిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాను ఆయన అమలు చేశారు. 2019లో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఆయన తీసుకు న్న ఈ నిర్ణయాన్ని స్వాగతించిన వారు.. అభినందించిన వారు చాలా మంది ఉన్నారు. కొందరు ఏకంగా.. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము కూడా […]
వైసీపీ సర్కార్పై వ్యతిరేకత ఎంత… గడప గడపకు హిట్టా.. ఫట్టా…!
ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ సూచించినట్టుగా.. ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ఎంపీలు అందరూ ప్రజల్లో ఉంటున్నారు. గడప గడపకు తిరుగుతున్నారు. ప్రతిఇంటినీ టచ్ చేస్తున్నారు. ప్రజల ను కలుస్తున్నారు. ముఖ్యంగా ప్రబుత్వ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా.. మహిళలను ఉద్దేశించే జరుగుతున్నాయి కాబట్టి.. మహిళలను కేంద్రంగా తీసుకుని.. నాయకులు.. ముందుకు సాగుతున్నారు. మహిళల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. అయితే.. ఈ క్రమంలో అసలు ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మంత్రులకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ప్రజలు వారిని తిప్పికొడుతున్నారని.. […]
జగన్ ప్లాన్ను అట్టర్ ప్లాప్ చేస్తోన్న సొంత పార్టీ నేతలు..!
వైసీపీ అధినేత జగన్ సూచనలు.. సలహాలు.. ఆదేశాల మేరకు పార్టీ నాయకులు.. మంత్రులు.. ఎమ్మెల్యే లు… అందరూ ప్రజాబాట పట్టారు. గడపగడపకు ప్రభుత్వం పేరుతో పర్యటనలు చేస్తున్నారు. ప్రజలను కలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి సమస్యలపై అనేక ప్రశ్నలు, నిలదీతలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు.. తమకు అందడం లేదని.. మహిళలు కూడా నిలదీస్తున్నారు. దీంతో మంత్రులు ఎమ్మెల్యేల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇది ఒక భాగమైతే.. మరోవైపు.. జగన్ […]
షాకింగ్: రాజకీయాలకు ముగ్గురు వైసీపీ రెడ్డి ఎమ్మెల్యేలు గుడ్ బై…!
ఏపీలో అధికార వైసీపీలో రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఓ రేంజ్లో రగులుతున్నారు. వీరి బాధలు అయితే మామూలుగా లేవు. పేరుకు మాత్రమే తమ సామాజిక వర్గానికి చెందిన జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా తమను జగన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని… పైగా సజ్జల లాంటి వాళ్లే పైన చక్రాలు తిప్పేస్తూ ఉండడంతో రాజకీయంగా దశాబ్దాల నుంచి తమకు ఎంత అనుభవం ఉన్నా ఉపయోగం లేదని వారు వాపోతున్నారు. పార్టీలో రెడ్డి ఎమ్మెల్యేలు ఏకంగా 50 మంది […]
టీడీపీపై ప్రేమ కురిపిస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే…!
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీకి ఏ టా వచ్చే పండుగ మహానాడు. ప్రతి మే నెలలోనూ.. పసుపు పండుగను ఘనంగా చేసుకుంటారు. పార్టీ కార్యక్రమాలను.. భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో పార్టీ నిర్దేశాలను కూడా ఈ సభలో చర్చించుకుని.. తీర్మానాలు చేసుకునే ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు అందరూ కూడా హాజరు కావడం తెలిసిందే. అయితే.. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా.. మహానాడును వర్చువల్గా నిర్వహించుకున్నారు. ఈ సారి […]