ఏపీ సీఎం జగన్ .. ఇప్పటి వరకు దేశంలో ఏముఖ్యమంత్రి చేయని విధంగా.. అనేక మందికి ఉన్నత పద వులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ.. సామాజిక వర్గాలకు చెందిన వారికి...
ఏపీలో అధికార వైసీపీలో రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఓ రేంజ్లో రగులుతున్నారు. వీరి బాధలు అయితే మామూలుగా లేవు. పేరుకు మాత్రమే తమ సామాజిక వర్గానికి చెందిన జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా...
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీకి ఏ టా వచ్చే పండుగ మహానాడు. ప్రతి మే నెలలోనూ.. పసుపు పండుగను ఘనంగా చేసుకుంటారు. పార్టీ కార్యక్రమాలను.. భూత, భవిష్యత్,...