వైసీపీ అడ్రస్ మార్చవా జగన్..!

విభ‌జ‌న త‌ర్వాత ఏపీ ప‌రిపాల‌న అంతా న‌వ్యాంధ్ర నుంచే జ‌రుగుతోంది. అందుకు అనుగుణంగా రాజ‌కీయ పార్టీలు కూడా తమ పార్టీ కార్యాల‌యాల‌ను న‌వ్యాంధ్ర‌కు త‌ర‌లించాయి. అయితే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షమైన వైసీపీ మాత్రం హైద‌రాబాద్ నుంచే కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తోంది. అంతేగాక జ‌గ‌న్ హైద‌రాబాద్‌లోనే ఉండ‌టంతో ఆయ‌న్ను క‌లిసేందుకు నేత‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. పార్టీ విష‌యాలు అధినేత‌తో మాట్లాడాలంటే హైద‌రాబాద్ వ‌ర‌కూ రావాల్సి వ‌స్తోంద‌ని అసంతృప్తి వ్య‌క్తంచేస్తున్నారు. పార్టీ కార్యాల‌యాన్ని ఎప్పుడు న‌వ్యాంధ్ర‌కు త‌ర‌లిస్తారోన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. 2019లో ఎలాగైనా […]