గత ఎన్నికల్లో టిడిపి కంచుకోటలని సైతం వైసీపీ కూల్చిన విషయం తెలిసిందే. టిడిపి బలంగా ఉన్న స్థానాల్లో…అలాగే బలమైన నేతలకు జగన్ చెక్ పెట్టారు. వైసీపీ సత్తా చాటింది. అలా వైసీపీ చెక్ పెట్టిన నేతల్లో టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కూడా ఒకరు. నర్సీపట్నంలో ఈయన్ని వైసీపీ ఓడించింది. వైసీపీ నుంచి ఉమా శంకర్ గణేశ్ విజయం సాధించారు. అలా అయ్యన్నపై పై చేయి సాధించారు. ఇక అయ్యన్నని దెబ్బకొట్టడానికి ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడుని […]
Tag: YCP
బోసు తగ్గట్లేదు..చెల్లుబోయినకు యాంటీగానే..జగన్ ప్లాన్ ఏంటి?
గత కొన్ని రోజులుగా రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్..ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నట్లు వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ సీటు కోసం పిల్లి పట్టుబడుతున్నారు. తన వారసుడుకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి రామచంద్రాపురం పిల్లి సొంత సీటు..గత ఎన్నికల్లో చెల్లుబోయినకు ఇచ్చారు. ఆయన గెలుపుకు సహకరించారు. ఇటు పిల్లి మండపేట లో పోటీ చేసి ఓడిపోయి..రాజ్యసభ పదవి తీసుకున్నారు. ఇక మండపేట ఇంచార్జ్ పదవి టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన […]
పవన్ కళ్యాణ్ దమ్ము, ధైర్యం గురించి మాట్లాడిన రోజా… షాకింగ్ కౌంటర్ ఇచ్చిన పృథ్వీరాజ్..
ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం పృథ్వి వరుస అవకాశాలతో బిజీగా ఉన్నాడు. అలానే రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు. పృథ్వీరాజ్ ఈసారి జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన అధికారంగా చేయాల్సి ఉంది. ఒకవేళ అతనికి పార్టీ టికెట్ దక్కకపోతే కేవలం జనసేన పార్టీ ప్రచారానికి పరిమితం అవకాశాలు ఉంటాయి. అయితే వైసీపీ మంత్రి ఆర్కే.రోజా […]
విశాఖ వైసీపీలో ట్విస్ట్లు..సీటుతో అధ్యక్షుడు.!
ఎప్పుడైతే విశాఖని పరిపాలన రాజధాని అని చెప్పారో..అప్పటినుంచే విశాఖలో రాజకీయంగా వైసీపీకి కలిసిరావడం లేదు. రాజధాని పేరుతో అక్కడ వైసీపీ అన్నీ అక్రమాలకే పాల్పడుతుందనే విమర్శలు వచ్చాయి. ఇక అక్కడి ప్రజలు వైసీపీపై ఆగ్రహంగానే ఉన్నారు. జగన్ విశాఖలో కాపురం పెడతానని అంటున్న అక్కడి ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో టిడిపి బలపడటం..జనసేనతో పొత్తు ఇంకా ప్లస్ అవ్వడంతో వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జిల్లా అధ్యక్ష పదవికి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. […]
సిక్కోలు ఫ్యాన్ పోరు..సైకిల్కి ప్లస్ చేస్తారా?
ఏపీలో ఎక్కడకక్కడ అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో కొందరు నేతలు సీట్ల కోసం కుమ్ములాడుకుంటున్నారు. మరికొందరు ప్రాధాన్యత కోసం పాకులాడుతున్నారు. ఇలా ఎవరికి వారు రచ్చ లేపుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. అసలే అక్కడ టిడిపి బలపడుతున్న వేళ..వైసీపీలో పోరు నడవటం టిడిపికి ప్లస్ అయ్యేలా ఉంది. ఇప్పటికే అన్నదమ్ములైన ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని […]
చెల్లుబోయినకు సెగలు..ఎంపీ వారసుడుతో చిక్కులు.!
ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయిలోనే నడుస్తుంది. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య సీట్ల కోసం పోటీ నెలకొంది. సీట్ల కోసం నేతల సిగపాట్లు పడుతున్నారు. ఇదే క్రమంలో రామచంద్రాపురం సీటులో రచ్చ నడుస్తుంది. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్కు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సెగలు తగులుతున్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో తన వారసుడు కోసం పిల్లి రామచంద్రాపురం సీటు ట్రై చేస్తున్నారు. ఇక తన వారసుడుతో అక్కడే పార్టీ […]
గోదావరి జిల్లాల్లో పవన్ దెబ్బ..ఆ ఒక్క మంత్రి సేఫ్.!
ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం తారస్థాయిలో ఉందనే చెప్పాలి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు బలం ఎక్కువ. అలాగే గెలుపోటములని తారుమారు చేసే సత్తా ఆ పార్టీకి ఉంది. అయితే గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసి భారీగా ఓట్లు చీల్చి…టిడిపి ఓటమికి, వైసీపీ గెలుపుకు సహకరించింది. తూర్పులో 19 సీట్లు ఉంటే వైసీపీ 14, టిడిపి 4, జనసేన 1 సీటు గెలుచుకుంది. అప్పుడే టిడిపి-జనసేన కలిసి ఉంటే […]
రోజుకో ట్విస్ట్..వాలంటీర్లే టార్గెట్..పవన్కు ప్లస్ అదే.!
జనసేన అధినేత పవన్ కల్యాణ్…వాలంటీర్ల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. వైసీపీ నేతలు బూతులు తిట్టిన, వాలంటీర్లు దిష్టి బొమ్మలు తగలబెట్టిన..పవన్ మాత్రం తాను చేసే విమర్శల పదును ఏ మాత్రం తగ్గించడం లేదు. వాలంటీర్లని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అలాగే రోజుకో కొత్త అంశంపై వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా తణుకులో వారాహి యాత్ర నిర్వహించిన పవన్…జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 219 దేవాలయాలపై దాడులు జరిగాయని, […]
దువ్వాడకు సొంత సెగలు..టెక్కలిలో అచ్చెన్నకే ప్లస్.!
అధికార బలం ఉంది కదా అని..ఎడాపెడా రాజకీయం చేస్తే కుదరదు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని ఏదైనా చేస్తే..తర్వాత ప్రజలే తిరస్కరిస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే కొందరు వైసీపీ నేతలు అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అవి ఏ స్థాయికి వెళుతున్నాయంటే సొంత పార్టీ నేతలే ఎదురు తిరిగే పరిస్తితికి వస్తుంది. ఇప్పుడు తాజాగా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు అదే జరుగుతుంది. ఆయనపై సొంత […]