రాజకీయాల్లో సెంటిమెంటుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యేగా నామినేషన్ నుంచి గెలి చిన తర్వాత.. ప్రమాణ స్వీకారం వరకు కూడా నాయకులు.. అనేక ముహూర్తాలు.. సెంటిమెంట్లు చూసు కునేవారు. అయితే.....
తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తిరుగు టపాలో ఇంటికి పంపిస్తారని అన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఒక్కసీటును...
అత్యంత సున్నితమైన అంశాల విషయంలో ఏ పార్టీ అయినా.. ఏ ప్రభుత్వమైనా ఆచితూచి అడుగులు వేస్తాయి. ఎందుకంటే.. ఆయా ప్రజల మనోభావాలు దెబ్బతింటే.. అది రాజకీయంగా ప్రభావం చూపిస్తుం దనే వాదన ఉంటుంది...
వైసీపీలో చాలా మంది నాయకులు ఉన్నారు. అయితే.. ఎక్కువ మంది.. ఏదో ఉన్నామంటే.. ఉన్నాం.. గెలి చామంటే గెలిచాం.. అన్నట్టుగానే వున్నారు. తప్పితే.. ఎక్కడా దూకుడు ప్రదర్శించడం లేదు. అంతేకాదు.. ఒకరిద్దరు.. మాత్రం.....
కృష్ణా జిల్లాలో అధికార వైసిపికి భారీ షాక్ తగిలింది. ఉయ్యూరు జడ్పీటీసీ యలమంచిలి పూర్ణిమ తన పదవికిి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. వైసిపి అంటేనే గ్రూప్ రాజకీయాలు...