రియో ఒలింపిక్స్ లో ఎట్టకేలకు భారత్ బోణీ కొట్టింది. రియో ఒలింపిక్స్లో పతకం కోసం భారతీయులు చూస్తున్న ఎదురుచూపులకు తెరపడింది. మహిళా రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి సాక్షిమాలిక్(23) తొలి పతకం సాధించింది. 58 కేజీల ఫ్రీైస్టెల్ రెజ్లింగ్లో కిర్గిస్థాన్ రెజ్లర్ ఐసులూ తినిబెకోవాపై 8-5 తేడాతో విజయం సాధించి భారత్కు కాంస్య పతకాన్ని తెచ్చిపెట్టింది. హర్యానాలోని సాక్షి మాలిక్ సొంతూరులో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందంలో మునిగితేలారు. ఒలింపిక్స్లో పతకం సాధించిన నాలుగో మహిళా క్రీడాకారిణిగా […]