అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ప్రస్తుతం ఎక్కడికక్కడ కోరలు చాచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి వలలో చిక్కుకుని లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. మరెందరో వైరస్తో పోరాటం చేస్తున్నారు. ఇక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య మందు అందరికీ దివ్యౌషధంగా కనిపిస్తోంది. కరోనాకు విరుగుడుగా పని చేస్తున్న ఆనందయ్య మందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దాంతో ఆనందయ్య మందు పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఇదిలా […]