కరోనా సెకండ్ వేవ్తో పరిస్థితి బీతావాహంగా మారిపోయింది. ఆర్థిక వ్యవస్త కుప్పకూలిపోయింది. సామాన్యులు ఉపాధి, ఆదాయం లేక నానా అవస్థలు పడుతున్నారు. రోజువారీ ఖర్చులకూ నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరోసారి మానవతను చాటుకున్నారు. రేషన్కార్డు దారులకు తీపి కబురును అందించారు. తెలంగాణ రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, మనిషికొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఇక అదేవిధంగా ప్రైవేట్ టీచర్లకు […]