టీడీపీ, బీజేపీ మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి బీజేపీ, టీడీపీ నాయకుల మధ్య సయోధ్య కుదరడం లేదనే విషయం బయటపడింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవి మరింత ముదిరిపోయాయి. మంత్రి, జెడ్పీ చైర్మన్ మధ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విషయంలో వివాదం చెలరేగింది. వారసత్వ సంపదగా తీర్చుదిద్దతామని ఒకరు.. పాఠశాల చుట్టూ వాణిజ్య సముదాయం నిర్మించి అభివృద్ధి చేస్తామని మరొకరు ఇలా.. మంకు […]