ప‌శ్చిమ‌లో పంచాయితీలు చేయ‌లేక చేతులెత్తేసిన బాబు

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా టీడీపీకి ఎంత కంచుకోటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని 2 ఎంపీ సీట్ల‌తో పాటు 15 ఎమ్మెల్యే సీట్ల‌ను టీడీపీ గెలుచుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన‌ప్ప‌టి నుంచి ఈ జిల్లాలో అధికార పార్టీ నాయ‌కుల మ‌ధ్య గ్రూపు రాజ‌కీయాల‌తో చంద్ర‌బాబుకు రోజూ ఏదో ఒక త‌ల‌నొప్పిగా మారుతోంది. ఇక్క‌డ చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపు రాజ‌కీయాలు రాజ్య‌మేలుతున్నాయి. గ‌తంలో మంత్రిగా ఉన్న పీత‌ల సుజాత‌కు, ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు ప‌డ‌దు. బాబుకు […]