కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా అందరూ బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా తెలుగు దేశంలో పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది కరోనా. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కన్నుమూశారు. ఇటీవలె ఈయన కరోనా బారిన పడతా.. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో […]
Tag: West Godavari District
పవన్ ఎంట్రీతో అక్కడ టీడీపీకి చుక్కలే
రాష్ట్ర విభజన తరువాత ఇటు ఏపీలోను, అటు తెలంగాణలోను విభిన్నమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణకు సంబంధించినంతవరకూ సినీ గ్లామర్ అంతగా పనిచేయదనే చెప్పాలి. అక్కడ స్థానిక సమస్యలు, నాయకులే పార్టీల గెలుపు ఓటమిలను ప్రభావితం చేసే పరిస్థితి గతంలో ఉండగా.. ఇక ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ ప్రాంతీయవాదం భుజాన వేసుకుని.. అదే విధనాన్ని కొనసాగిస్తూ… అక్కడి రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. ఇక ఏపీలో సినీ గ్లామర్తో పాటుగా కుల రాజకీయాలదే మొదటినుంచీ […]