టీఆర్ఎస్ ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే

పాలిటిక్స్‌లో ఎవ‌రూ ఎవ‌రికీ శాశ్వ‌త మిత్రులు కారు. శాశ్వ‌త శ‌త్రువులు కారు! అది నేత‌లు ఒకే పార్టీలో ఉన్నా.. లేక రెండు పార్టీల్లో ఉన్నా. ఇప్పుడు ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఉద్య‌మాల జిల్లా ఓరుగ‌ల్లులో టీఆర్ ఎస్ కీల‌క నేత‌లుగా సీఎం కేసీఆర్ వ‌ద్ద మార్కులు కొట్టేసిన ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్‌, ఎమ్మెల్యే విన‌య్ భాస్క‌ర్‌లు ఇద్ద‌రూ ఇప్పుడు ఉప్పు నిప్పులా త‌యార‌య్యార‌ట‌! ప్ర‌జ‌ల్లో అభిమానం చూర‌గొన్న ఇద్ద‌రు […]