అసమ్మతి, అసంతృప్తికి ఆమడ దూరంలో ఉంటే టీడీపీ నాయకులు.. ఈ మధ్య తమ ఆవేదన, ఆక్రందనను బాహాటంగా వినిపిస్తున్నారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని.. క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదని అధినేత చంద్రబాబు పదేపదే స్పష్టంచేస్తున్న కొద్దీ.. పార్టీలో అసంతృప్తులు సద్దుమణగడం లేదు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణతో మొదలైన ఈ అసంతృప్తి జ్వాలలు ఇంకా చల్లారలేదు. పైగా ఇంకా ఇంకా రగులుతూనే ఉన్నాయి. దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సాక్షాత్తూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ […]