ఆ 21 మంది అక్కడికే వెళ్ళారా?

కేరళ నుంచి ఆచూకీ తెలియకుండా పోయిన 21 మంది ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్టు తెలుస్తున్నది. రాష్ట్రం నుంచి 21 మంది అదృశ్యమైన మాట నిజమేనని సీఎం పినరై విజయన్ అంగీకరించారు. అదృశ్యమైన వారిలో ఇద్దరు యువకులకు తండ్రియైన ఓ క్రైస్తవుడు తన కుమారులు ముస్లిం మత ప్రచారకుడు జకీర్ నాయిక్‌తో నిత్యం సంప్రదింపులు జరిపే వారని చెప్పారు. దీంతో కేరళలో ఐస్ కార్యకలాపాలపై అనుమానాలు బలపడుతున్నాయి. సీఎం విజయన్  రాష్ట్రం నుంచి 21 మంది అదృశ్యమయ్యారని, […]