బాలయ్య మీద నమ్మకంతోనే మైత్రి మూవీ అన్ని కోట్లు ఈ సినిమా నిర్మించిందా..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలవబోతోంది ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. దాదాపుగా రూ.150 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఏ స్థాయిలో జరుగుతుందో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు […]