`ఉప్పెన` చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో రెండో చిత్రం కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక వైష్ణవ్ తేజ్ తన మూడో చిత్రాన్ని అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ డైరెక్టర్ గిరీషయ్య తో చేయనున్నాడని గత […]