కరోనాతో దేశంలో చాలా మంది ప్రాణాలను వదిలారు. ఇంకా కొందరు కరోనాతో పోరాడుతూనే ఉన్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకుంటూ కరోనాను అంతం చేసేందుకు పూనుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఘటన పలువురిని కంటతడి పెట్టేలా చేస్తోంది. ఉత్తరాఖండ్ లోని భాగీరథి నది ఒడ్డునే ఉన్న కేదార్ఘాట్ శ్మశానంలో సగం కాలిన మృతదేహాలను కుక్కలు పీక్కు తింటున్నట్లున్న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదంతా మున్సిపల్, జిల్లా […]