ఈసారి ఏపీలో గణేష్ ఉత్సవాలు బంద్ .. ఉత్తర్వులు జారీ ..!

కరోనా మహమ్మారి విజృంభణ తగ్గకపోవడంతో.. ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇచ్చేలా కనిపించలేదు ఏపీ ప్రభుత్వం.గత సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలను ఎవరి ఇళ్లలో వారే జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది.ఇప్పుడు థర్డ్ వేవ్ పొంచి ఉండడంతోవ్ గణేశ్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదని సందిగ్ధంలో ఉన్నదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక వినాయక చవితి పండుగ అంటే అధిక మంది జనాలు గుమిగూడితారు కాబట్టి ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం అనుమతులు […]