ప్రధాని మోడీకి పరీక్షా కాలం మొదలైందా? ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగడంతో ఇది మొదలవబోతోందా?అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు! ప్రాంతీయ పార్టీల హవాను తగ్గించి.. అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా రెపరెపలాడాలని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మోడీ-అమిత్ షా బృందం విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే! కానీ అవన్నీ విఫలమైపోయాయి! ఇప్పుడు ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్లో ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ జెండా […]