`తమిళనాడు రాజకీయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో అస్సలు కేంద్రం వేలు పెట్టదు. తమిళనాట జరుగుతున్న పరిణామాలకు కేంద్రానికీ ఎటువంటి సంబంధం లేదు` ఇదీ కొంతకాలంగా బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులు పదే పదే చెబుతున్న మాట. కానీ ఆ మాటలన్నీ నీటి మూటలేనని తేలిపోయింది. ఏకంగా సచివాలయంలోనే కేంద్రమంత్రి.. రాష్ట్ర మంత్రులతో సమావేశమయ్యే స్థాయిలో ఉన్నారంటే.. తమిళనాట పరిస్థితులను కేంద్రం ఎంతవరకూ తన చెప్పు చేతల్లో పెట్టుకుంటే అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. `అమ్మ` […]