ప్రస్తుతం భారత్ను కరోనా వైరస్ ఏ స్థాయిలో వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనా కోరలు చాస్తుండడంతో.. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు ఊహించని స్థాయిలో నమోదు అవుతున్నారు. ఇక ఈ కరోనా దెబ్బ ఐపీఎల్ 2021పై కూడా పడింది. కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్ (ఢిల్లీ క్యాపిటల్స్), ఆండ్రూ టై, లియామ్ లివింగ్ స్టోన్(రాజస్థాన్ రాయల్స్), ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)లు టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. అయితే తాజాగా […]