తిరుమ‌ల‌లో స‌మంత‌కు కోపం తెప్పించిన రిపోర్ట‌ర్‌..బుద్ధుందా అంటూ ఫైర్‌!

అక్కినేని వారి కోడ‌లు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఈ రోజు ఉద‌యం కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామిని ద‌ర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దగ్గరుండి సమంతకు వెంకటేశ్వరస్వామి దర్శనం చేయించారు. అనంతరం స‌మంత గుడిలోంచి బ‌య‌ట‌కు వెళ్తుండ‌గా.. టీవీ రిపోర్ట‌ర్స్‌లో ఒక‌రు ఆమెకు కోపాన్ని తెప్పించాడు. చైతుతో విడాకులు తీసుకోబోతున్నారంట క‌దా, నిజ‌మేనే..? అంటూ స‌ద‌రు రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించ‌గా.. అందుకు సంమంత గుడులో ఉన్నా, బుద్దుందా అంటూ అత‌డిపై […]