పార్టీలోను, ప్రభుత్వం లోను జరిగే తప్పులు చూసీ చూడనట్టుగా వదిలేస్తే రేపు అవే ప్రత్యర్థుల చేతిలో అస్త్రాలుగా మారే ప్రమాదం ఉందన్న ఆలోచనతో కేసీఆర్ పార్టీ నేతల పనితీరుపై కాస్త సీరియస్గానే దృష్టి పెట్టారట. వాస్తవాలు ఎలా ఉన్నా తన మాటలతోనే కళ్లముందు సుపరిపాలనను ఆవిష్కరింపజేయగల టీఆర్ ఎస్ అధినేత తాజా నిర్ణయం వెనుక గట్టి కారణమే ఉంది. గ్యాంగ్స్టర్ నయూముద్దీన్తో పలు వురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అంటకాగి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలే ఇటీవల వెల్లువెత్తడంతో… పార్టీ […]