టీఆర్ఎస్ లో కొత్త ముసలం.. కెసిఆర్ పై ఫైర్ అయ్యిన మంత్రులు

తెలంగాణ ప్ర‌భుత్వం రెండు రోజుల క్రితం ఒకేసారి ఏకంగా 10 కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ను భ‌ర్తీ చేసింది. ఈ 10 మంది చైర్మ‌న్ల‌లో 5 గురు మైనార్టీ వ‌ర్గానికే చెందిన వారు కావ‌డం విశేషం. అయితే ఈ నియామ‌కాల ప‌ట్ల టీఆర్ఎస్‌లో పెద్ద ముస‌లం మొద‌లైంది. వీరిలో చాలా మంది పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ‌ని వారితో పాటు అనామ‌కుల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌ని ముగ్గురు మంత్రులు మిన‌హా మిగిలిన వారంతా తీవ్ర‌స్థాయిలో అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నారని తెలుస్తోంది. కొంద‌రు మంత్రులైతే ఏకంగా […]