టీటీడీ ఈవో నియామ‌కంపై ర‌చ్చ త‌గునా?

`టీటీడీ ఈవోగా ఉత్త‌రాదివారిని ఎందుకు నియ‌మించారు? అందుకు త‌గిన స‌మ‌ర్థులు ఏపీలో లేరా?` అంటూ ట్విట‌ర్‌లో ఘాటుగా స్పందించారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌!! `తెలుగు రాని వ్య‌క్తిని ఆ ప‌ద‌వికి ఎందుకు క‌ట్ట‌బెట్టారు` అంటూ శార‌దా పీఠం అధిప‌తి స్వ‌రూపానంద స్వామి ప్ర‌శ్న‌!! ఒక వ్య‌క్తి నియామ‌కంపై ఇప్పుడు ఏపీలో స‌రికొత్త చ‌ర్చ మొద లైంది. రాజ‌కీయ నాయ‌కుడు ఒక‌రు.. ఆధ్యాత్మ‌క వేత్త మ‌రొక‌రు ఎందుకు ఈ విష‌యాన్ని ఇంత‌లా ఫోక‌స్ చేస్తున్నారు? దీని వ‌ల్ల వారికి […]