టిక్ టాక్ దంపతుల మోసం.. ఏకంగా 40 లక్షలు లూటీ..!

ప్రజలు అన్నీ చూస్తున్నా.. చదువుతున్నప్పటికీ.. కొంతమంది మోసగాళ్ళ వలలో ఇట్టే పడిపోతున్నారు.. అన్నీ తెలిసి కూడా అప్పనంగా ముట్ట చెబుతున్నారు అనేది వాస్తవం.. ఇలాంటి సంఘటన.. ఒక దంపతుల మోసానికి ఒక అమాయకుడు బలి అయ్యారు.. అదేంటో పూర్తిగా తెలుసుకుందాం.. పూర్తి వివరాల్లోకి వెళితే , తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం లో టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అయిన మామిడాల శ్రీధర్, చెరుకుమిల్లి గాయత్రీ లు విదేశాలలో ఉన్నత చదువుల కోసం పంపిస్తామని చెప్పి, ఏకంగా […]