వ‌చ్చే 3 వారాలు త‌గ్గేదేలే అంటున్న `ఆర్ఆర్ఆర్‌` టీమ్‌..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `(ఆర్‌ఆర్‌ఆర్‌)రౌద్రం రణం రుధిరం`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా తెర‌కెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై భారీ బడ్జెట్‌తో డివివి దాన‌య్య నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న దాదాపు 14 భాషల్లో విడుదల కానుంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్రమోష‌న్స్ […]