7 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ సేవంటే ..!

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల్లో టీటీడీ ఆలయాలు నిర్మించిన అన్ని జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన 500 నుంచి 1000 మంది భక్తులను ఉచితంగా తిరుమలకు తీసుకొచ్చి శ్రీవారిని దర్శనం చేయించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి […]