జమ్మూ కశ్మీర్లో తిరుమల తిరుపతి దేవస్థానం దేవాలయాన్ని నిర్మించనున్నారు. జమ్మూలో నిర్మించనున్న ఆ ఆలయం కోసం అక్కడ ప్రభుత్వం ఆలయం కోసం భూమిని కేటాయించింది. 40 ఏళ్ల పాటు ఆ భూమిని లీజుకు ఇవ్వనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునట్లు తెలిపారు. జమ్మూలో వేద పాఠశాల, ఆధ్మాత్మిక ధ్యాన కేంద్రం, రెసిడెన్షియల్ క్వార్టర్స్, వైద్య విద్యా కేంద్రాలను కూడా వారు నిర్మించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన కాశ్మీర్లో ఆలయ […]