రోజు రోజుకు సమాజంలో బంధాలు, అనుబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో క్షణికావేశానికి లోనయ్యి ముక్కు మొఖం తెలియని వారి చేతిలో మోసపోతూ సర్వస్వం అర్పించేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నగరం నడిబొడ్డున ఈ నెల 4న మీర్ పేటలోని నంది హిల్స్ లో అర్థరాత్రి వేళ చౌరస్తాలో జరిగిన దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి… తర్వాత మరణించాడు. ముందు ఇది రోడ్డు ప్రమాదం అనే అందరూ […]