అతను ఎవరో తెలియదు అంటున్న ఛార్మి ..

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా సంచలనం సృష్టించిన విషయం డ్రగ్స్ కేసులో విచారణ. టాలీవుడ్ లో కొంతమంది స్టార్స్ ను డ్రగ్స్ కేసులో విచారణ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అందులో భాగంగానే టాలీవుడ్ కు చెందిన 12 మందికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో ఛార్మీని కూడా ఈడి అధికారులు విచారించడం జరిగింది. ఈ విచారణలో అన్ని విధాలా సహకరిస్తానని ఛార్మి తెలియజేసింది. ఇక ఈడీ అధికారులు […]