ఆ స్థానాలని వదులుకున్న టీడీపీ..వైసీపీకి వన్‌సైడ్..!

రాజకీయంగా 175కి 175 స్థానాల్లో బలమైన నాయకులు ఉన్న పార్టీ ఏది అంటే..డౌట్ లేకుండా వైసీపీ అని చెప్పేయొచ్చు..ఆ పార్టీకు అన్నీ స్థానాల్లో బలమైన నాయకులు ఉన్నారు. వైసీపీతో పోలిస్తే టీడీపీకి అన్నీ స్థానాల్లో బలమైన నాయకులు లేరు. ఉండటానికి 175 స్థానాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ కొన్ని స్థానాల్లో టీడీపీకి బలమైన నాయకులు లేరు. దీంతో వైసీపీకి అడ్వాంటేజ్ ఇంకా పెరిగింది ఇంకా చెప్పాలంటే కొన్ని స్థానాల్లో గెలవడంపై టీడీపీ ఫోకస్ చేయడం […]

రాజానగరంలో రాజాకు టీడీపీతో నో ప్రాబ్లం..కానీ..!

రాష్ట్రంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై కాస్త వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే…151 మంది ఎమ్మెల్యేలు ఉంటే..దగ్గర దగ్గరగా 50 మంది వరకు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలుతుంది.  అయితే వ్యతిరేకత తక్కువ ఉంటూ, స్ట్రాంగ్‌గా ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువగానే ఉన్నారు. అలా తక్కువ వ్యతిరేకత ఉన్నవారిలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా ఒకరు. గత ఎన్నికల్లో దాదాపు 31 వేల ఓట్లపైనే మెజారిటీతో రాజా గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన రాజా..తనదైన శైలిలో పనిచేసుకుంటూ […]

భరతకు రిస్క్..రాజమండ్రి జనసేనకు?

రాజకీయాల్లో పదవుల్లో ఉండే నేతలు ప్రజలకు సేవ చేయాలి..అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఏపీలో అలా పనిచేయడం కష్టం. ఇప్పుడు అని కాదు..చాలా ఏళ్ల నుంచి అధికార నేతలు అంటే..తమ సీఎంలకు భజన చేయడమే. అలాగే ప్రత్యర్ధులపై విమర్శలు చేయడమే. ఇవే పనులు..ఇంకా వేరే పనులు ఉండవు. గతంలో టీడీపీ నేతలైన, ఇప్పుడు వైసీపీ నేతలైన అదే పని. అయితే వైసీపీ నేతలు ఓ రేంజ్‌లో జగన్‌కు భజన చేయడం..లేదా ప్రతిపక్ష నేతలని దారుణంగా […]

రిస్క్‌లో వైసీపీ..40 ఎమ్మెల్యేలు డౌటే..!

అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని..ఇక నెక్స్ట్ వైసీపీ గెలిచే అవకాశాలు లేవని చెప్పి ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ మాత్రం తాము ప్రజలకు మంచి చేశామని..లోకల్ ఎన్నికల్లో కూడా దాదాపు క్లీన్ స్వీప్ చేశామని, కాబట్టి 175కి 175 సీట్లు గెలిచేస్తామని చెప్పి జగన్ అంటున్నారు. అయితే అటు టీడీపీ చెప్పేది పూర్తిగా నిజం కాదు..ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత లేదు. […]

పల్నాడులో సీన్ రివర్స్..బాబుకే షాక్!

ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కమ్మ నేతల ప్రభావం ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీలో కమ్మ నేతల ప్రభావం చాలా ఉంటుంది. జిల్లాలో 17 సీట్లు ఉంటే సగానికి సగం సీట్లలో కమ్మ నేతలే నాయకత్వం వహిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో కమ్మ నేతలంతా ఓటమి పాలయ్యారు. ఒక్క కమ్మ నాయకుడు కూడా గెలవలేదు. దీని వల్ల గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ నష్టం జరిగింది. అయితే ఇప్పుడుప్పుడే పరిస్తితి మారుతుంది..వైసీపీ ఎమ్మెల్యేలపై […]

ఎన్టీఆర్ అడ్డాలో కొత్త క్యాండిడేట్..?

ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నిమ్మకూరు గ్రామం..పామర్రు నియోజకవర్గంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పుట్టిన వూరు ప్లేస్ అయిన పామర్రులో ఇంతవరకు టీడీపీ గెలవకపోవడం…ఆ పార్టీ శ్రేణులని బాగా నిరాశపరుస్తుంది. 2008లో పామర్రు నియోజకవర్గం ఏర్పడింది..అప్పటినుంచి అంటే 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ వరుసగా ఓడిపోతూనే వస్తుంది. గత ఎన్నికల్లో దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ నుంచి కైలే అనిల్ కుమార్ గెలిచారు. కృష్ణా జిల్లాలో ఇదే హయ్యెస్ట్ మెజారిటీ. అంటే పామర్రులో […]

ప‌వ‌న్ చేసిన ప‌నితో జ‌న‌సేన‌కు బంప‌ర్ ఛాన్స్ మిస్…!

ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలి.. పార్టీని బ‌లోపేతం చేయాల‌నే ల‌క్ష్యంతో ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఒక చ‌క్క‌టి అవ‌కాశాన్ని చేజార్చుకున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అదేంటి? అంటున్నారా? శ‌నివారం విశాఖ విమానాశ్ర‌యం వ‌ద్ద చోటు చేసుకున్న ఘ‌ట‌న నేప‌థ్యంలో జ‌న‌సేన నాయ‌కుల‌ను 78మందిని అరెస్టు చేయ‌డం.. వీరిలో 9 మందిని జైలుకు పంపించ‌డం.. మిగిలివారిని విడిచి పెట్ట‌డం తెలిసిందే. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో.. ప‌వ‌న్‌.. వ్య‌వ‌హ‌రించిన తీరు కొంత వ‌ర‌కు బాగానే ఉంద‌ని.. త‌ర్వాత‌.. […]

మారిన విశాఖ లెక్క..వైసీపీకి రిస్క్..!

ఉత్తరాంధ్రలో రాజకీయంగా లబ్ది పొందడమే లక్ష్యంగా మూడు రాజధానుల కాన్సెప్ట్‌లో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని పేరుతో వైసీపీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. పేరుకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి అని చెబుతున్నారు గాని..రాజకీయం తెలిసినవారికి..వైసీపీ చేసేది రాజకీయం అని క్లియర్‌గా అర్ధమవుతుంది. ఎందుకంటే గత మూడున్నర ఏళ్లుగా అధికారంలో కొనసాగుతుంది వైసీపీనే. మరి కాలంలో విశాఖలో గాని, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గాని వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటి? అంటే ఏమో అక్కడ ప్రజలకే కాదు..రాష్ట్ర ప్రజలకు […]

బాబు-పవన్ కాంబో..తమ్ముళ్ళల్లో టెన్షన్..!

మొత్తానికి చంద్రబాబు-పవన్ కలిశారు..ఇంతకాలం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు చుక్కలు చూపించిన వైసీపీ..ఇటీవల విశాఖలో పవన్, జనసేన శ్రేణులని గట్టిగానే టార్గెట్ చేసింది. ఇప్పటికే ఎంతమంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారో..ఎంతమందిని జైల్లో పెట్టారు లెక్కలేదు. తాజాగా జనసేన వంతు వచ్చింది. అలాగే పవన్‌ని జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు చంద్రబాబుతో పాటు ఇతర నేతలు సంఘీభావం తెలిపారు. ఫోన్‌లో కూడా మాట్లాడారు. అయితే తాజాగా చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి..విజయవాడలో నోవాటెల్ […]