గుడివాడలో పసుపు గాలి..బాబుకు ప్రజా మద్ధతు.!

ఏపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి..అధికార వైసీపీ నుంచి ప్రతిపక్ష టి‌డి‌పి వైపు ప్రజలు వస్తున్నారు. వైసీపీపై విసిగెత్తి ఉన్న ప్రజలు..టి‌డి‌పి వైపు చూడటం మొదలుపెట్టారు. దానికి ఉదాహరణగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన అని చెప్పవచ్చు. ఆ పర్యటనలో జనం రోడ్లపైకి వస్తున్న తీరుని గమనిస్తే..రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయని అర్ధమవుతుంది. ఇటీవల జగన్‌కు ఒకలా, బాబుకు మరొకలా ప్రజా మద్ధతు వస్తుంది. మామూలుగా జగన్ భారీ సభల్లో పాల్గొంటున్నారు. పథకాల పేరిట బటన్ నోక్కే […]

బందరులో బాబు జోరు..కొల్లుకు డౌట్ లేనట్లే?

గతేడాది కాలం నుంచి టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు జనం మద్ధతు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటనలకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలని నిర్వహిస్తూ..దూకుడుగా ముందుకెళుతున్నారు. ఎక్కడకు వెళ్ళిన బాబు  రోడ్ షోలకు భారీ ఎత్తున జనం వస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మచిలీపట్నంకు బాబు వెళ్లారు. జనం మద్దతు ఊహించని స్థాయిలో వచ్చింది. అసలు మచిలీపట్నంలో రోడ్ షో ద్వారా మీటింగ్ పెట్టాల్సిన సమయం […]

వెస్ట్‌లో ఆ సీట్లలో తమ్ముళ్ళ పోరు..బాబు సెట్ చేయరా?

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్ధులని చంద్రబాబు ఇప్పటినుంచే రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో మాదిరిగా ఎన్నికల ముందు అభ్యర్ధులని ప్రకటించి ఇబ్బందులు పడకుండా..ఇప్పుడు ముందుగానే అభ్యర్ధులని ఫిక్స్ చేసి సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే పలు సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారు. అయితే ఇంకా కొన్ని సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ కావాలి. ఇదే సమయంలో టి‌డి‌పికి బలం ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా వరకు అభ్యర్ధులు ఖరారు […]

కృష్ణాలో బాబు ఎంట్రీ..టీడీపీ దశ తిరుగుతుందా?

గత ఏడాది నుంచి బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల్లో భాగంగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళుతున్న విషయం తెలిసిందే. ప్రతి చోట మూడు నియోజకవర్గాల్లో బాబు రోడ్ షోలు, సభలు పెడుతున్నారు. ఈ సభలు భారీ స్థాయిలో సక్సెస్ అవుతున్నాయి. జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక చాలా రోజుల గ్యాప్ తర్వాత బాబు మళ్ళీ ఇదేం ఖర్మ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాబు పర్యటిస్తున్నారు. మచిలీపట్నం, […]

తాడిపత్రి సీటు మళ్ళీ జేసీ తనయుడుకే..లోకేష్ క్లారిటీ?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే అభర్ధులపై ఇప్పుడుప్పుడే క్లారిటీ వస్తుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా సరే గతానికి భిన్నంగా చంద్రబాబు సీట్లు ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఈ సారి మొహమాటం పడకుండా..పనిచేయని వారికి సీట్లు లేవని చెప్పేస్తున్నారు. ఇక బలమైన అభ్యర్ధులకు సీట్లు ఖరారు చేసేస్తున్నారు. ఇదే క్రమంలో పాదయాత్రతో ముందుకెళుతున్న లోకేష్..పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వచ్చిన విషయం […]

 కృష్ణాలో బాబు టూర్..మూడు చోట్ల తమ్ముళ్ళ రచ్చ..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఆయన మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఇక దీని ద్వారా జిల్లాలో టి‌డి‌పికి కాస్త ఊపు తీసుకొస్తారని చెప్పవచ్చు. నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాల్లో బాబు పర్యటన ఉంది. ఈ మూడు చోట్ల భారీ బహిరంగ సభలు ప్లాన్ చేశారు. అయితే బాబు పర్యటనతో కార్యకర్తల్లో జోస్ నెలకొంది. చాలా […]

ఏపీలో కేసీఆర్ భారీ సభ..స్టీల్ ప్లాంట్‌తో ఎంట్రీ..!

ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాలని తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా బి‌ఆర్‌ఎస్ పార్టీని విస్తరించే పనిలో ఉన్న ఆయన..ఏపీలో కూడా పార్టీని మొదలుపెట్టారు. బి‌ఆర్‌ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ని నియమించారు. అయితే ఇప్పటివరకు ఏపీలో బి‌ఆర్‌ఎస్ పెద్ద కార్యక్రమాలు చేయలేదు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంతో రాజకీయం తాజాగా మొదలుపెట్టింది. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే దీనిపై […]

ఆ ఎమ్మెల్యే వద్దంటున్న వైసీపీ నేతలు..ఆ స్థానంలో ఓటమి దిశగా!

అధికార వైసీపీలో అసంతృప్తి సెగలు తీవ్ర స్థాయిలో చెలరేగుతున్నాయి. ఓ వైపు అధిష్టానంపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉంటే…ఎమ్మెల్యేలపై కింది స్థాయి నేతలు అసంతృప్తిగా ఉంటున్నారు. ఇలా వైసీపీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉమ్మడి విశాఖలో పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఆయనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అసలు ఆయనకు సీటు ఇస్తే తామే ఓడిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. అలాగే ఉమ్మడి విజయనగరంలోని శృంగవరపుకోట స్థానంలో కూడా […]

కర్నూలు సిటీలో సీటు ఇష్యూ..వైసీపీలో డౌట్..టీడీపీలో క్లారిటీ.!

రాష్ట్రంలో వైసీపీలో ఆధిపత్య పోరు చాలాచోట్ల నడుస్తున్న విషయం తెలిసిందే. పలు స్థానాల్లో తీవ్ర స్థాయిలో నేతల మధ్య రచ్చ జరుగుతుంది. ముఖ్యంగా సీట్ల విషయంలో పంచాయితీ ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా చోట్ల పంచాయితీ ఉంది. అందులో కీలకంగా కర్నూలు సిటీలో రచ్చ ఎక్కువ ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది..అది కూడా స్వల్ప మెజారిటీలతోనే..ఇక అలా గెలిచిన సీట్లలో ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న పోరు మెజారిటీని మరింత […]