అమరావతిలో మరొక  పోరు..జగన్ స్కెచ్ అదిరింది.!

అమరావతిపై రాజకీయం కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఏమో అమరావతిని దెబ్బతీయాలని, టి‌డి‌పి ఏమో అమరావతిని రాజధానిగా ఉంచాలని..ఇలా ఎవరికి వారు తమ వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఇప్పటికే మూడు రాజధానులు అని చెప్పి వైసీపీ..అమరావతిని ఎంతవరకు దెబ్బతీయాలో అంతవరకు దెబ్బతీసింది. కానీ అమరావతి కోసం అక్కడ ప్రజలు, ప్రతిపక్షాలు పోరాడుతూనే ఉన్నాయి. ఇక ఏదొక విధంగా ప్రతిపక్షాలకు చెక్ పెట్టి, అమరావతిని నిలువరించాలనేది వైసీపీ కాన్సెప్ట్. అయితే ఇప్పటికే వైసీపీ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఈ క్రమంలో […]

ఎస్సీ స్థానాల్లో టీడీపీకి ఒక్క సీటు రాదా..వైసీపీకి రివర్స్.!

యర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ళ దాడి జరగడం, అక్కడ మంత్రి ఆదిమూలపు సురేశ్ చొక్కా విప్పి నిరసన తెలియజేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిడే. అయితే ఎక్కడ లేని విధంగా యర్రగొండపాలెంలో సురేశ్..తన అనుచరులతో కలిపి..బాబు రోడ్ షో వద్ద నిరసన తెలియజేశారు. దళితులకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో పోలీసులు సైతం వైసీపీ శ్రేణులకు ఫుల్ సపోర్ట్ చేసి, టి‌డి‌పి శ్రేణులపై లాఠీ చార్జ్ చేశారని, ఆ పార్టీ […]

గన్నవరం టీడీపీలో ట్విస్ట్‌లు..సీటు కోసం పోటీ.!

2019 వరకు తెలుగుదేశం పార్టీ కంచుకోట..ఇప్పుడు వల్లభనేని వంశీ అడ్డాగా మారిన గన్నవరం నియోజకవర్గంలో రాజకీయం ఊహించని విధంగా మారింది. అక్కడ టి‌డి‌పిలో గెలిచి వైసీపీలోకి వెళ్ళిన వంశీకి చెక్ పెట్టాలని టి‌డి‌పి శ్రేణులు కసి మీద ఉన్నాయి. గత  ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గెలిచి వంశీ వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. వైసీపీలోకి వెళ్ళి బాబుపై ఎలాంటి విమర్శలు చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. అలాగే వంశీ వైసీపీలోకి వెళ్ళడంతో టి‌డి‌పికి సరైన నాయకుడు లేకుండా […]

మరో అభ్యర్ధి ఫిక్స్..టీడీపీకి కలిసొస్తుందా?

టి‌డి‌పి అధినేత చంద్రబాబు దూకుడు మీద ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే పార్టీ పరిస్తితి ఇబ్బందుల్లో పడుతుంది. అందుకే ఖచ్చితంగా అధికారం సాధించడమే లక్ష్యంగా బాబు ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో గతానికి భిన్నంగా బాబు..ముందుగానే అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా యర్రగొండపాలెంలో అభ్యర్ధిని ఫిక్స్ చేశారు. మామూలుగా వై పాలెంలో టి‌డి‌పికి […]

ఏపీలో మళ్ళీ జగన్ హవా..స్వీప్ అంటా.!

ఏపీలో ఎన్నికల సీజన్ వచ్చేసిన విషయం తెలిసిందే. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో గెలవడానికి అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టి‌డి‌పిలు గట్టిగానే కష్టపడుతున్నాయి. ఇదే క్రమంలో పార్టీల గెలుపుపై ఎప్పటికప్పుడు సర్వేలు కూడా జరుగుతున్నాయి. సొంత సర్వేలతో పాటు…థర్డ్ పార్టీ సంస్థలు సైతం సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకో సరే ఒకో పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే తాజాగా ఓ సర్వే బయటకొచ్చింది.  టైమ్స్ నౌ నవభారత్, […]

 బాబు దూకుడు..వైసీపీ స్కెచ్..మంత్రికి నో యూజ్.!

రాష్ట్రంలో ఇటు చంద్రబాబు పర్యటనలకు గాని, అటు లోకేష్ పాదయాత్రకు గాని ప్రజా స్పందన పెద్ద ఎత్తున వస్తున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీకి చెక్ పెట్టే విధంగా బాబు, లోకేష్ ముందుకెళుతున్నారు. ఇక వీరికి వస్తున్న ప్రజా మద్ధతు నేపథ్యంలో వైసీపీ ఊహించని స్కెచ్‌లు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఊపులో టి‌డి‌పి ఊపు ఉంది. ఇంకా బాబు, లోకేష్ రాష్ట్రం మొత్తం రౌండప్ చేసేస్తున్నారు. దీంతో టి‌డి‌పికి సరికొత్త జోష్ […]

లోకేష్@ 1000..సక్సెస్ అయినట్లేనా.!

యువగళం పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది..ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే. అయితే ప్రారంభమైనప్పుడు పరిస్తితి ఎలా ఉంది? ఇప్పుడు పరిస్తితి ఏంటి? అనేది చూసుకుంటే. కుప్పంలో మొదలైంది కాబట్టి..మొదట భారీగానే టి‌డి‌పి శ్రేణులు తరలివచ్చాయి. ఆ తర్వాత నుంచి జిల్లాలో పాదయాత్ర కొనసాగింది..కానీ అనుకున్న మేర ప్రజా మద్ధతు రాలేదు. అయితే నిదానంగా లోకేష్ […]

సీటు కోసం గంటా పాట్లు..బాబు కనికరిస్తారా?

గత కొన్నేళ్లుగా విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇప్పుడు ఊహించని తిప్పలు వచ్చాయి. ఆయనకు సైతం సీటు కోసం కష్టపడే పరిస్తితి వచ్చింది. ఆ పరిస్తితి ఆయన చేతులారా చేసుకున్నారనే చెప్పాలి. రాజకీయాలకు అనుగుణంగా ముందుకెళ్లడంతో గంటాకు ఇపుడు ఇబ్బందులు వచ్చాయి. అనేక మార్లు టి‌డి‌పిలో సత్తా చాటిన గంటా..గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచారు. అయితే టి‌డి‌పి అధికారంలో లేకపోవడంతో గంటా సైలెంట్ అయ్యారు. అసలు పార్టీలో కనిపించలేదు..నియోజకవర్గంలో […]

టీడీపీలో రాయపాటి ఇష్యూ..వారసుడు టికెట్‌ కోసం.!

తెలుగుదేశం పార్టీలో సీట్ల కోసం పోటీ పెరిగింది. రాష్ట్రంలో పార్టీ బలపడుతూ ఉండటం…వైసీపీకి ధీటుగా పార్టీ ఉండటంతో టి‌డి‌పిలో సీట్ల కోసం పోటీ నెలకొంది. ఇప్పటికే చాలా సీట్లలో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కోసం మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గట్టిగానే కష్టపడుతున్నారు. తనతో పాటు తన తనయుడుకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి నరసారావుపేట ఎంపీ సీటు రాయపాటి ఫ్యామిలీదే.. కానీ ఇటీవల కాలంలో అక్కడ […]