ఏపీ బిజేపి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన దగ్గుబాటి పురందేశ్వరి ఇంకా దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ఆమె విరుచుకుపడుతున్నారు. ఇక వివిధ వర్గాల ప్రజలు ఆమెని కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజా సర్పంచ్లు..పంచాయితీలకు నిధులు రావడం లేదని, కేంద్రంతో మాట్లాడాలని పురందేశ్వరిని కోరారు. దీంతో ఆమె తాను కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇలా దూకుడుగా ఉన్న పురందేశ్వరి.. రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి బరిలో […]
Tag: TDP
బీసీ-ఎస్సీ-ఎస్టీ..లోకేష్ గురి గట్టిగానే ఉంది.!
వచ్చే ఎన్నికల్లో టిడిపికి గెలుపు అనేది చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సారి గెలవకపోతే టిడిపి మనుగడకే ప్రమాదం..అందుకే అటు చంద్రబాబు, ఇటు నారా లోకేష్ పార్టీ కోసం గట్టిగా కష్టపడుతున్నారు. లోకేష్ పాదయాత్రతో ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు పార్టీని బలోపేతం చేయడం కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. ఇక బాబుకు తోడుగా ఓ వైపు పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే..పార్టీ బలోపేతం కోసం లోకేష్ సైతం పాటుపడుతున్నారు. […]
ఎన్డీయేలో మీటింగ్కి పవన్..బాబు కోసమేనా?
మొత్తానికి రాష్ట్ర రాజకీయాలే కాదు..దేశ రాజకీయాలు కూడా పోటాపోటిగా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా రాజకీయం నడిపిస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా కేంద్రంలో గద్దెనెక్కాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. మూడోసారి కూడా అధికారం దక్కించుకోవాలని బిజేపి..మిత్రపక్షాలు ట్రై చేస్తున్నాయి. ఇదే క్రమంలో తమ బలాన్ని పెంచుకునేలా ప్రధాన పార్టీలు రాజకీయం నడిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు పాట్నాలో ఐక్య సమావేశం […]
మైలవరంలో ఉమాకు పట్టు దొరకడం లేదా?
టీడీపీలో ఒకప్పుడు తిరుగులేని నాయకుడు ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఇప్పుడు రాజకీయంగా ఏది కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. ఒకప్పుడు కృష్ణా జిల్లా టిడిపి అంటే ఈయన పేరే గుర్తొచ్చేది. పెత్తనం మొత్తం ఈయన చేతుల్లోనే ఉండేది. ఇక ఈయన పెత్తనం వల్లే జిల్లాలో టిడిపి దెబ్బతిందని టాక్ ఉంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు పార్టీని వీడి వెళ్లిపోయారని అంటారు. సరే గతంలో ఏం జరిగిందో గాని..ఇప్పుడు రాజకీయంగా ఉమాకు […]
పిఠాపురం-రాజానగరం జనసేనకే ఫిక్స్ చేసుకుంటారా?
జనసేన అధినేత పవన్ దూకుడు కనబరుస్తున్నారు. ఇంతకాలం కాస్త ఆచి తూచి అడుగులేస్తూ..ఎక్కువ శాతం సినిమా షూటింగుల్లో బిజీగా గడిపిన ఆయన..ఇప్పుడు జనసేనపై పూర్తి ఫోకస్ పెట్టారు. వారాహి యాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళుతూ..జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. అలాగే జనసేనలోకి వలసలని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములుని జనసేనలోకి చేర్చుకున్నారు. అటు తాజాగా విశాఖలో వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ సైతం..పవన్ని కలిశారు. ఈయన […]
జనసేనలోకి పంచకర్ల..టీడీపీ సీటుపై కన్ను.!
వైసీపీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు వల్ల కొందరు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. సీటు విషయంలో చాలా చోట్ల రచ్చ నడుస్తుంది. ఈ క్రమంలో సీటు గ్యారెంటీ లేదనుకునే నేతలు వైసీపీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీని వీడారు. వాస్తవానికి ఈయన ఇప్పటికే రెండు పార్టీలు మారారు. ఇప్పుడు మళ్ళీ వైసీపీని వీడి జనసేనలో చేరబోతున్నారు. ఇక జనసేనలో చేరి సీటు దక్కించుకుని గెలవాలని చూస్తున్నారు. అయితే టిడిపితో పొత్తు […]
సిక్కోలు ఫ్యాన్ పోరు..సైకిల్కి ప్లస్ చేస్తారా?
ఏపీలో ఎక్కడకక్కడ అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో కొందరు నేతలు సీట్ల కోసం కుమ్ములాడుకుంటున్నారు. మరికొందరు ప్రాధాన్యత కోసం పాకులాడుతున్నారు. ఇలా ఎవరికి వారు రచ్చ లేపుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. అసలే అక్కడ టిడిపి బలపడుతున్న వేళ..వైసీపీలో పోరు నడవటం టిడిపికి ప్లస్ అయ్యేలా ఉంది. ఇప్పటికే అన్నదమ్ములైన ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని […]
ఆంధ్రప్రదేశ్లో ఫేక్ లీడర్ అంటు సంచలన ట్విట్ చేసిన పూనామ్ కౌర్.. ఎవరినంటే..?
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతలు ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. గత కొద్దిరోజుల క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వలంటర్లు పైన తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల నుంచి వలంటర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను కూడా కాల్చివేస్తున్నారు. క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ వాలంటరీలో కోరుతున్నారు. మానవ అక్రమ రవాణాకు వాలంటరీలు పాల్పడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించడంతో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. వారహి యాత్ర […]
చెల్లుబోయినకు సెగలు..ఎంపీ వారసుడుతో చిక్కులు.!
ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయిలోనే నడుస్తుంది. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య సీట్ల కోసం పోటీ నెలకొంది. సీట్ల కోసం నేతల సిగపాట్లు పడుతున్నారు. ఇదే క్రమంలో రామచంద్రాపురం సీటులో రచ్చ నడుస్తుంది. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్కు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సెగలు తగులుతున్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో తన వారసుడు కోసం పిల్లి రామచంద్రాపురం సీటు ట్రై చేస్తున్నారు. ఇక తన వారసుడుతో అక్కడే పార్టీ […]