టాలీవుడ్ లో నటి శ్రీరెడ్డి ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు మీద కాంట్రవర్షియల్ కామెంట్లు చేస్తూనే ఉంటుంది.. ముఖ్యంగా చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కూడా అప్పుడప్పుడు తిడుతూ ఉంటుంది.. అలాగే టిడిపి పార్టీని కూడా సమయం దొరికినప్పుడల్లా పలు రకాల కామెంట్లను చేస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి..అప్పుడప్పుడు పలు రకాల హీరోయిన్ల పైన కూడా కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఈమె చేసే కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా […]
Tag: TDP
కమ్మ కోటలు మళ్ళీ వైసీపీకే దక్కుతాయా? టీడీపీ చెక్ పెడుతుందా?
గత ఎన్నికల్లో ఆ జిల్లా..ఈ జిల్లా అనిలేదు.. ఆ వర్గం..ఈ వర్గం అనేది లేదు..అంతా వన్ సైడ్ గా ఓట్లు వేసి వైసీపీని గెలిపించారు.వైసీపీ హవాలో టిడిపి కంచుకోటలు కుప్పకూలాయి. ఇక టిడిపి అంటే కమ్మ పార్టీ అని వైసీపీ ముద్రవేసింది. ఆఖరికి ఆ వర్గం 40 శాతం ఓట్లు వైసీపీకే పడ్డాయి. కమ్మ ప్రభావం ఉన్న స్థానాలని వైసీపీ ఎక్కువ గెలుచుకుంది. అయితే ఈ సారి కూడా అదే పరిస్తితి ఉంటుందా? కమ్మ ప్రభావ స్థానాల్లో […]
లోకేష్ చేతిలో రెడ్ బుక్..ఆ ఛాన్స్ ఉందా?
టిడిపి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతుందో చెప్పాల్సిన పని లేదు. అధికార వైసీపీ కక్ష సాధింపు చర్యలకు టిడిపికి చుక్కలు కనబడుతున్నాయి. అయితే టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని అలాగే ఇబ్బంది పెట్టారు. ఇక వైసీపీ అవన్నీ గుర్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాక గతంలో తమని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరి టార్గెట్ గా కక్ష సాధింపు చర్యలకు దిగిందని తెలుస్తుంది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎంతమంది టిడిపి నేతలు, కార్యకర్తలు […]
గన్నవరం పంచాయితీ..వంశీపై యార్లగడ్డ పోటీ.!
అధికార వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో సీట్ల కోసం పంచాయితీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల రామచంద్రాపురం స్థానంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ల మధ్య రచ్చ నడుస్తుంది. ఇక వేణుకు మళ్ళీ సీటు ఇస్తే తాను గాని తన తనయుడుగాని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని సుభాష్ సంచలన ప్రకటన చేశారు. జగన్ సర్ది చెప్పిన బోస్ తగ్గట్లేదు. ఈ రచ్చ అలా కొనసాగుతుండగానే […]
జోగి తిట్ల దండకం..సీటు కోసమా?
రాజకీయాల్లో ఉన్నత పదవులు సాధించాలంటే..ప్రజలకు మెరుగైన సేవ చేయడం..నిత్యం ప్రజల కోసం కష్టపడితే..అలాంటి నేతలకు మంచి మంచి పదవులు వరిస్తాయి. కానీ ఏపీలో అధికార వైసీపీలో అలాంటి పరిస్తితి లేదంటున్నారు విశ్లేషకులు. జగన్కు భజన చేయడం..చంద్రబాబు, పవన్లని బూతులు తిట్టడం..అప్పుడే నేతలకు ఉన్నత పదవులు వస్తాయని చెబుతున్నారు. ఆ దిశగానే పదవులు కూడా ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు సేవ చేయడం, రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడటం లాంటి ఉండవని చెబుతున్నారు. అలా ప్రతిపక్ష నేతలని తిట్టే […]
రామచంద్ర కొత్త పార్టీ..ఎవరి కోసం? వెనుక ఎవరు ఉన్నారు?
ఏపీలో మరో కొత్త పార్టీ వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ కొత్త పార్టీ ప్రకటించారు. తాజాగా నాగార్జున యూనివర్సిటీ వద్ద భారీ సభ ఏర్పాటు చేసి..ఆ సభ సాక్షిగా భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. అయితే బీసీలకు రాజ్యాధికారం దక్కడమే టార్గెట్ గా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈయన కొత్తగా పార్టీ ఎందుకు పెట్టారు. పార్టీ సక్సెస్ అవుతుందా? అసలు దీని వెనుక ఎవరు […]
బాబు బస్సు యాత్ర..టార్గెట్ అదే.!
గత కొన్ని రోజులుగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రజల్లో ఉండటం లేదు..కేవలం ఆయన పార్టీ పరమైన కార్యక్రమాలనే చూసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటనలకు వెళ్ళడం లేదు. గత నెలలో కుప్పంలో మూడు రోజులు పర్యటించారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్లలేరు. పార్టీ పరంగా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు..పార్టీ బలోపేతంపై చర్చలు చేస్తున్నారు. అలాగే ఇంచార్జ్లని చోట..కొత్తగా ఇంచార్జ్లని నియమిస్తున్నారు. ఇలా పార్టీ పరమైన కార్యక్రమాలే చేస్తూ వచ్చారు. […]
రాయదుర్గం వైసీపీలో రచ్చ..ఎమ్మెల్యేకు సెగలు.!
ఏపీలో అధికార వైసీపీలో ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు తారస్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. సొంత పార్టీ నేతలే ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. ఒకరినొకరు చెక్ పెట్టుకునే దిశగా వెళుతున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సెగలు ఎక్కువ ఉన్నాయి. కొందరు ఎమ్మెల్యేలని సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వవద్దని డిమాండ్ చేస్తున్నారు. సీటు ఇస్తే టిడిపి కాదు..తామే ఓడిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదే సమయంలో తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీలో […]
బాబు-పవన్ మరోసారి భేటీ..ఇంకా సెట్ అయినట్లేనా?
టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి భేటీ కానున్నారు. ఇటీవల ఎన్డీయే సమావేశానికి వెళ్లొచ్చిన పవన్..పొత్తులపై కామెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. టిడిపి-జనసేన-బిజేపి పొత్తు ఉంటుందని పవన్ అంటున్నారు. అయితే దీనిపై చంద్రబాబు మాత్రం స్పందించడం లేదు. ఇటు టిడిపి శ్రేణులు ఏమో పొత్తు వద్దు ఒంటరిగానే బరిలో ఉందామని అంటున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి బాబు-పవన్ భేటీ అవుతున్నారని తెలిసింది. ఇప్పటికే ఆ ఇద్దరు మూడుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. […]