లోకేష్‌తో వంశీకి చెక్ పడుతుందా? యార్లగడ్డ కెపాసిటీ ఎంత?

లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. విజయవాడ పరిధిలో పాదయాత్ర ముగించుకుని పెనమలూరు నియోజకవర్గం నుంచి గన్నవరంలోకి లోకేష్ పాదయాత్ర ఎంటర్ అయింది. అయితే అర్ధరాత్రి వరకు లోకేష్ పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో ప్రజా మద్ధతు కొంతమేర కనిపించింది. ఇక గన్నవరంలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ అయిన నేపథ్యంలో అక్కడ రాజకీయం హాట్ హాట్ గా మారింది. టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వెళ్ళి..చంద్రబాబు, లోకేష్‌లని టార్గెట్ చేసి విరుచుకుపడుతున్న వంశీకి చెక్ పెట్టాలని టి‌డి‌పి […]

అమలాపురంపై బాబు గురి..పవన్‌కు షాక్ ఇస్తారా?

కోనసీమ ప్రాంతంలో టి‌డి‌పి అధినేత చంద్రబాబు యావరేజ్ గా సాగిందని చెప్పవచ్చు. బాబు సభల్లో అనుకున్న మేర జనం కనిపించలేదు..కానీ పర్లేదు. మండపేట, కొత్తపేటలతో పోలిస్తే అమలాపురంలో జనం కాస్త బాగానే వచ్చారు. ఓవరాల్ గా కోనసీమలో బాబు టూర్ యావరేజ్ గా నడిచింది. అయితే బాబు పర్యటించిన మూడు నియోజకవర్గాల అంశంలో ట్విస్ట్‌లు ఉన్నాయి. ఈ మూడు సీట్లలో జనసేనకు కాస్త బలం ఉంది. దీంతో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే ఏ సీటు ఎవరికి దక్కుతుందో […]

బాబు పాలన బెటర్..పవన్‌కు 2019 సీన్ రిపీట్ కావాలా?

రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వైసీపీ తక్షణమే అధికారంలో నుంచి దిగిపోవాలి..వైసీపీ  వ్యతిరేక ఓట్లని చీలనివ్వను..టి‌డి‌పితో కలిసి పొత్తులో పోటీ చేస్తాం..బి‌జే‌పి కూడా కలిసే ఛాన్స్ ఉంది. ఏదేమైనా జగన్‌ని గద్దె దించడమే తన ధ్యేయమని జనసేన అధినేత పవన్ పదే పదే చెబుతున్నారు. అంటే టి‌డి‌పితో కలిసి వెళ్లడానికి పవన్ రెడీ అయ్యారు. అది కూడా జగన్ ని ఓడించడం కోసమే. అయితే జగన్ మంచి పాలన అందిస్తే..ఇవన్నీ ఉండేవి కాదని, తానే మద్ధతు ఇచ్చేవాడినని, జగన్ […]

గన్నవరం పోరు షురూ..వంశీ వర్సెస్ యార్లగడ్డ.!

తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఓడించాలనే కసితో ఉన్నది కేవలం ముగ్గురుపైనే..అందులో మొదట సి‌ఎం జగన్..నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌ని అధికారంలోకి రాకుండా చేయాలనేది ప్రథమ లక్ష్యం..ఇక తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీలని ఓడించాలని కసితో ఉన్నారు. వీరిద్దరిపైనే టి‌డి‌పి శ్రేణులు ఎందుకు ఆగ్రహంతో ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరు చంద్రబాబు, లోకేష్‌లని ఎలా తిడతారో చెప్పాల్సిన పని లేదు. పైగా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి తిడతారు. అందుకే ఎలాగైనా వీరిని ఓడించాలని టి‌డి‌పి శ్రేణులు […]

కొత్తపేటపై లొల్లి..జనసేనకు టీడీపీ షాక్.!

అటు టీడీపీకి, ఇటు జనసేనకు బలం ఉండి..వైసీపీ సిట్టింగ్ సీటుగా ఉన్న కొత్తపేటలో రాజకీయం ఇప్పుడు వాడివేడిగా సాగుతుంది. ఇటీవలే ఇక్కడ పవన్ పర్యటించి వెళ్లారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు పర్యటించారు. ఇద్దరు నేతలు వైసీపీనే టార్గెట్ చేశారు. చంద్రబాబు కొత్తపేటలో వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇసుకలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఇసుక ర్యాంప్‌ల వద్ద సెల్ఫీలు కూడా దిగారు. ఇక రావులపాలెం సెంటర్ లో భారీ సభ ఏర్పాటు చేశారు.అయితే అంతా బాగానే ఉంది. కానీ […]

లోకేష్‌కు కేశినేని హ్యాండ్..బెజవాడలో టీడీపీకి ఎదురుదెబ్బ?

మరో రోజులో విజయవాడలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ కానున్న విషయం తెలిసిందే. మంగళగిరిలో పాదయాత్ర చేస్తున్న లోకేష్..19వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇస్తారు. మొదట విజయవాడ వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారు. 20వ తేదీన విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లోకి వెళ్తారు. 21వ తేదీన గన్నవరంలో పాదయాత్ర చేసి..అక్కడే భారీ సభ ఏర్పాటు చేస్తారు. 22న హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడుకి వెళ్ళి..అటు నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలోకి ఎంట్రీ ఇస్తారు. […]

బాబుకు జనాదరణ కరువు..అక్కడ నుంచే డౌట్.!

బాదుడే బాదుడు అంటూ గత రెండేళ్ల క్రితం..జగన్ సర్కార్ పన్నుల బాదుడుపై టి‌డి‌పి అధినేత చంద్రబాబు పోరాటం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టి‌డి‌పి నేతలని జనంలోకి పంపారు. ఏ విధంగా ప్రభుత్వం పన్నుల బాదుడుకు దిగిందో ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేశారు. ఇక చంద్రబాబు సైతం ప్రజల్లో తిరిగారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో పెద్ద ఎత్తున ప్రజా స్పందన వచ్చింది. ఈ స్పందన ఎవరూ ఊహించలేదు. […]

విశాఖలో ఎవరి బలమెంత? ఆధిక్యం ఎటువైపు?

అతి త్వరలో జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. దసరా నాటికి జగన్ విశాఖలో కాపురం పెడతానని చెప్పారు. అప్పటినుంచే విశాఖ నుంచి పాలన మొదలవుతుంది. అంటే విశాఖ పరిపాలన రాజధాని కాబోతుంది. దీంతో విశాఖపై వైసీపీకి రాజకీయంగా కూడా పట్టు దొరుకుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు దాటేసింది. ఇప్పటివరకు ఆ దిశగా పనులు జరగలేదు. ఇప్పుడు […]

కంచుకోటలో టీడీపీ వెనుకడుగు..వైసీపీకి చిక్కినట్లేనా?

అది టి‌డి‌పి కంచుకోట…వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టింది..అయితే నాలుగో సారి గెలవడంపై అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే టి‌డి‌పి కంచుకోటపై వైసీపీ పట్టు సాధిస్తుంది. దీంతో టి‌డి‌పి బలం తగ్గుతుంది. ఇక టి‌డి‌పి బలం తగ్గడానికి ఉదాహరణగా తాజాగా చంద్రబాబు పర్యటనలో పెద్దగా జనం లేకపోవడం..దీంతో ఆ కంచుకోటలో టి‌డి‌పికి భారీ దెబ్బ తగిలేలా ఉంది. అలా టి‌డి‌పి వెనుకడుగు వేసిన కంచుకోట ఏదో కాదు..ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట స్థానం. గత మూడు […]