పశ్చిమలో ఫ్లాప్..కానీ లోకేష్‌కు వైసీపీ ప్లస్.!

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మిగతా జిల్లాలతో పోలిస్తే పశ్చిమ పాదయాత్రలో అంత జోష్ లేదు. ఏదో చప్పగానే పాదయాత్ర సాగుతుంది. ఇంకా చెప్పాలంటే పశ్చిమలో పాదయాత్ర ఫ్లాప్ అయిందనే చెప్పాలి. అలా ఫ్లాప్ అయిన పాదయాత్ర అనవసరంగా వైసీపీ పైకి లేపిందని చెప్పవచ్చు. పాదయాత్రపై వైసీపీ శ్రేణులు రాళ్ళతో, కర్రలతో దాడులు చేయడం..కొందరు టి‌డి‌పి శ్రేణులకు గాయాలు అవ్వడం, అటు టి‌డి‌పి మాజీ ఎమ్మెల్యే […]

బాబుపై ఐటీ ఎఫెక్ట్..అరెస్ట్‌పై ట్విస్ట్‌లు.!

టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. షాపూర్‌జీ పల్లంజీ అనే కంపెనీ ద్వారా బాబుకు దాదాపు 118 కోట్ల రూపాయిలు ముడుపుల రూపంలో అందాయని, వాటికి లెక్కలు చెప్పాలని ఐటీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఇక దీనిపై వైసీపీ నేతలు..బాబు టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాబు పెద్ద అవినీతి పరుడు అని, అమరావతిలో భారీ స్కామ్‌కు పాల్పడ్డారని ఫైర్ అవుతున్నారు. ఇదే సమయంలో ఆయన్ని […]

ఎంపీ సీట్ల కేటాయింపులో ఫుల్ క్లారిటీ….!

ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తులు దాదాపు ఖరారైనట్లే. అయితే కేవలం సీట్ల కేటాయింపు దగ్గర మాత్రమే పీటముడి ఉందనేది బహిరంగ రహస్యం. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యం. అందుకోసమే పొత్తులకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీని ఓడించాలంటే… అది ఒంటరిగా సాధ్యం కాదని… పొత్తుల ద్వారా అయితే చాలా సులువుగా వైసీపీని ఓడించగలమని ఇప్పటికే పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గతంలో బీజేపీ, జనసేన నేతలపై […]

రాజు గారి వారసుడు ఎంట్రీ..టీడీపీలో సీటు ఎక్కడ?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చింతలపూడి, పోలవరం,గోపాలాపురం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగించుకుని ఉండి నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనయుడు లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలికారు. ఉండి స్థానం..రఘురామ ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉంది. దీంతో రఘురామ తనయుడు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పటికే రఘురామపై అనేక కేసులు ఉన్నాయి..దీంతో ఏపీకి వస్తే వైసీపీ ప్రభుత్వం […]

ఉత్తరాంధ్రపై ‘ఫ్యాన్’ పట్టు తప్పుతుందా?

గత ఎన్నికల్లో ఆ ప్రాంతం..ఈ ప్రాంతం అనేది లేదు అన్నిచోట్ల వైసీపీ హవా నడిచింది. వైసీపీ వన్‌సైడ్ గా గెలిచింది. మరి ఈ సారి ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందా? వైసీపీ అన్నిచోట్లా సత్తా చాటుతుందా? అంటే అది కాస్త కష్టమనే చెప్పాలి. యథావిధిగా రాయలసీమలో వైసీపీ పై చేయి సాధించవచ్చు. కానీ కోస్తాలో పట్టు సాధించడం సులువు కాదు. ఇక్కడ టి‌డి‌పితో పోటీ తప్పదు. అదే సమయంలో టి‌డి‌పి-జనసేన కలితే కోస్తాలో వైసీపీకి కాస్త గడ్డు […]

బెజవాడలో తమ్ముళ్ళు తగ్గట్లేదు..జనసేనకే బాబు ఛాన్స్.!

ఎక్కడైనా రాజకీయ పార్టీల్లో ఆధిపత్య పోరు సహజమే. అయితే నేతల మధ్య సఖ్యత లేకపోవడం, అధికారం కోసం లేదా సీట్ల కోసం కుస్తీలు కామన్. ఇక వాటన్నిటిని పార్టీ అధిష్టానాలు చక్కదిద్దుకోవాలి. ఎన్నిసార్లు పరిస్తితులని చక్కదిద్దాలని చూసిన విజయవాడలో తెలుగుదేశం నేతలు మాత్రం సర్దుకునేలా లేరు. ఇక్కడ ఆధిపత్య పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ పోరు వల్ల అక్కడ టి‌డి‌పికి చాలా డ్యామేజ్ జరిగింది. ఇంకా ఇప్పటికీ అదే పనిలో ఉన్నారు. దీంతో టి‌డి‌పికి నష్టం […]

సీమపై బాబు ఫోకస్…సైకిల్ లీడ్ కష్టమే.!

తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో పెద్దగా బలం లేని సంగతి తెలిసిందే. సీమలో వైసీపీకి పట్టు ఎక్కువే. గత రెండు ఎన్నికల్లో వైసీపీ జోరు కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ సారి సీమలో పట్టు సాధించాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇక్కడ కనీసం సగం సీట్లు గెలుచుకుంటే..అటు కోస్తా, ఉత్తరాంధ్రలో కాస్త ఎక్కువ సీట్లు గెలిస్తే అధికారం దక్కించుకోవచ్చు అనేది బాబు ప్లాన్. అందుకే మొదట సీమ నుంచి బాబు బాబు షూరిటీ..భవిష్యత్‌కు గ్యారెంటీ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. సెప్టెంబర్ […]

టీడీపీలో బీసీ ఎంపీలు ఎక్కువే… కొత్త ముఖాల లిస్ట్ ఇదే…!

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చకచక నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీ అధినేత చంద్రబాబు అటు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టి సారిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికలలో శ్రీకాకుళం – విజయవాడ – గుంటూరు ఎంపీలు మాత్రమే దక్కాయి. ఈ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలలో కేశినేని నాని, గల్లా జయదేవ్ ఈసారి పోటీ చేస్తారా చేయరా అన్న సందేహాలు ఉండనే ఉన్నాయి. […]

మాజీ మంత్రికి బాబు షాక్..సీటు లేనట్లే.!

ఈ సారి గెలిచేవారికి సీటు అని చెప్పి చంద్రబాబు..ఎంతటి సీనియర్ నేతనైన సరే సరిగ్గా పనిచేయకపోతే పక్కన పెట్టేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సీనియర్లని సైడ్ చేసి..కొత్త ఇంచార్జ్ లని పెట్టుకుంటూ వస్తున్నారు. అంటే ఈ సారి ఎన్నికల్లో టి‌డి‌పి గెలవకపోతే ఏం జరుగుతుందో బాబుకు తెలుసు. అందుకే ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. మొహమాటలు వదిలేసి..పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అరకు అసెంబ్లీ సీటు విషయంలో ఈ సారి బాబు సీరియస్ గా ఉన్నట్లు […]