విశాఖ ఎంపీ: బొత్స ఝాన్సీ మూడోసారి పార్ల‌మెంటు ఎంట్రీ.. ప‌క్కాగా రాసిపెట్టుకోండి..?

విశాఖ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి బొత్సా ఝాన్సీ బరిలో ఉన్నారు. ప్రస్తుతం అన్నీ స‌ర్వేలు ఆమె విజ‌య‌పుబాట‌లోనే ఉన్నాయంటున్నారు. అటు టీడీపీ నుంచి పోటీ చేస్తోన్న బాల‌య్య చిన్న‌ల్లుడు మెతుకుమిల్లి శ్రీభ‌ర‌త్ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయాడు. ఈ సారి అయినా గ‌త వైఫ‌ల్యాలను స‌రిచేసుకుని గెలుస్తాడ‌నుకున్న భ‌ర‌త్ త‌న‌దే గెలుపు అన్న ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ఓట‌మి అంచుల్లోకి వెళ్లిపోయాడనే చ‌ర్చ బాగా న‌డుస్తోంది. అటు రాజ‌కీయంగా చాలా సీనియ‌ర్ అయిన ఝాన్సీ ముందు భ‌ర‌త్ […]

ఆ అసెంబ్లీ సీటుపై ఖ‌ర్చీఫ్ వేసిన బాల‌య్య చిన్న‌ల్లుడు…!

తెలుగుదేశం పార్టీలో బాలయ్య చిన్నలుడు రాజ‌కీయం వ‌చ్చే ఎన్నిక‌ల వేళ స‌రికొత్త‌గా మార‌నుంది. ఇటు బాల‌య్య‌కు చిన్న‌ల్లుడిగా ఉన్న మెతుకుమిల్లి శ్రీ భ‌ర‌త్ విశాఖ మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తికి, అటు మ‌రో కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబ‌శివ‌రావుకు కూడా మనవడే. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా భ‌ర‌త్ రాజ‌కీయాల్లో బాల‌య్య అల్లుడిగానే ఐడెంటీ అవుతున్నాడు. ఓ వైపు తెలుగుదేశంలో బాల‌య్య పెద్ద‌ల్లుడు భ‌ర‌త్ తోడ‌ల్లుడు లోకేష్ ఓ రేంజ్‌లో చ‌క్రం తిప్పుతున్నాడు. […]